Bharat Jodo yatra Jammu : జమ్ముకశ్మీర్లో జనసందోహం మధ్య భారత్ జోడో యాత్ర..
20 January 2023, 8:47 IST
Bharat Jodo yatra enters Jammu and Kashmir : కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర.. చివరి దశకు చేరుకుంది! రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ యాత్ర గురువారం సాయంత్రం జమ్ముకశ్మీర్లోకి ప్రవేశించింది. జమ్ముకశ్మీర్కు వస్తే.. తన సొంతింటికి తిరిగివచ్చిన అనుభూతి లభిస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
- Bharat Jodo yatra enters Jammu and Kashmir : కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర.. చివరి దశకు చేరుకుంది! రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ యాత్ర గురువారం సాయంత్రం జమ్ముకశ్మీర్లోకి ప్రవేశించింది. జమ్ముకశ్మీర్కు వస్తే.. తన సొంతింటికి తిరిగివచ్చిన అనుభూతి లభిస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.