తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bharat Jodo Yatra Jammu : జమ్ముకశ్మీర్​లో జనసందోహం మధ్య భారత్​ జోడో యాత్ర..

Bharat Jodo yatra Jammu : జమ్ముకశ్మీర్​లో జనసందోహం మధ్య భారత్​ జోడో యాత్ర..

20 January 2023, 8:47 IST

Bharat Jodo yatra enters Jammu and Kashmir : కన్యాకుమారిలో మొదలైన భారత్​ జోడో యాత్ర.. చివరి దశకు చేరుకుంది! రాహుల్​ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ యాత్ర గురువారం సాయంత్రం జమ్ముకశ్మీర్​లోకి ప్రవేశించింది. జమ్ముకశ్మీర్​కు వస్తే.. తన సొంతింటికి తిరిగివచ్చిన అనుభూతి లభిస్తుందని రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు.

  • Bharat Jodo yatra enters Jammu and Kashmir : కన్యాకుమారిలో మొదలైన భారత్​ జోడో యాత్ర.. చివరి దశకు చేరుకుంది! రాహుల్​ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ యాత్ర గురువారం సాయంత్రం జమ్ముకశ్మీర్​లోకి ప్రవేశించింది. జమ్ముకశ్మీర్​కు వస్తే.. తన సొంతింటికి తిరిగివచ్చిన అనుభూతి లభిస్తుందని రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు.
జమ్ముకశ్మీర్​ కథువా నుంచి శుక్రవారం మొదలైన భారత్​ జోడో యాత్ర
(1 / 6)
జమ్ముకశ్మీర్​ కథువా నుంచి శుక్రవారం మొదలైన భారత్​ జోడో యాత్ర(INC Congress)
జమ్ములోకి యాత్ర ప్రవేశించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఇది. విపక్ష నేతలు హాజరయ్యారు.
(2 / 6)
జమ్ములోకి యాత్ర ప్రవేశించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఇది. విపక్ష నేతలు హాజరయ్యారు.(INC Congress)
జనసందోహం మధ్య సాగిన భారత్​ జోడో యాత్ర.
(3 / 6)
జనసందోహం మధ్య సాగిన భారత్​ జోడో యాత్ర.(INC Congress)
‘మేము కూడా మీతో కలిసి నడుస్తాము’ అని.. భారత్​ జోడో యాత్రలో పాల్గొంటామంటూ యువత ప్లకార్డులు ప్రదర్శించారు.
(4 / 6)
‘మేము కూడా మీతో కలిసి నడుస్తాము’ అని.. భారత్​ జోడో యాత్రలో పాల్గొంటామంటూ యువత ప్లకార్డులు ప్రదర్శించారు.(INC Congress)
జమ్ముకశ్మీర్​ కీలక నేత ఫరూక్​ అబ్దుల్లాతో రాహుల్​ గాంధీ.
(5 / 6)
జమ్ముకశ్మీర్​ కీలక నేత ఫరూక్​ అబ్దుల్లాతో రాహుల్​ గాంధీ.(INC Congress)
జమ్ముకశ్మీర్​లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్​ గాంధీ.
(6 / 6)
జమ్ముకశ్మీర్​లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్​ గాంధీ.(INC Congress)

    ఆర్టికల్ షేర్ చేయండి