Bharat Jodo Yatra enters Delhi : ఢిల్లీలోకి భారత్ జోడో యాత్ర.. పాల్గొన్న సోనియా, ప్రియాంక
24 December 2022, 10:59 IST
Bharat Jodo Yatra enters Delhi : భారత్ జోడో యాత్ర.. శనివారం దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో యాత్ర విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. యాత్రలో భాగంగా.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనీయా గాంధీ, ప్రియాంక గాంధీలు.. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
- Bharat Jodo Yatra enters Delhi : భారత్ జోడో యాత్ర.. శనివారం దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో యాత్ర విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. యాత్రలో భాగంగా.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనీయా గాంధీ, ప్రియాంక గాంధీలు.. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.