Independence Day: ‘టెలీకాం రంగంలో మరో విప్లవమైన 6జీ కి భారత్ సిద్ధం’ - పీఎం మోదీ
15 August 2023, 17:41 IST
Independence Day: టెలీకాంలో మరో విప్లవం 6 జీ అని, అందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 5జీ నెట్ వర్క్ నుంచి 6జీ నెట్ వర్క్ కి మారడానికి భారత్ సిద్ధమవుతోందన్నారు.
ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ