Bharat Jodo Yatra In Pics : అమరావతి రైతులకు రాహుల్ గాంధీ మద్దతు
18 October 2022, 22:41 IST
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలో కొనసాగుతోంది. కర్నూలు జిల్లా హాలహర్వి నుంచి మెుదలైంది. మధ్యాహ్నానికి ఆలూరు సరిహద్దుకు రాగా పార్టీ నేతలు ఘనస్వాగతం చెప్పారు. రాహుల్ గాంధీని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఏపీలో నాలుగురోజులపాటు జోడో యాత్ర సాగుతుంది.
- రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలో కొనసాగుతోంది. కర్నూలు జిల్లా హాలహర్వి నుంచి మెుదలైంది. మధ్యాహ్నానికి ఆలూరు సరిహద్దుకు రాగా పార్టీ నేతలు ఘనస్వాగతం చెప్పారు. రాహుల్ గాంధీని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఏపీలో నాలుగురోజులపాటు జోడో యాత్ర సాగుతుంది.