Tipper Collided Travel Bus | పల్నాడు జిల్లాలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవదహనం-6 people died and several injured after bus lorry catches fire in a collision at palnadu district ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tipper Collided Travel Bus | పల్నాడు జిల్లాలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవదహనం

Tipper Collided Travel Bus | పల్నాడు జిల్లాలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవదహనం

Published May 15, 2024 10:35 AM IST Muvva Krishnama Naidu
Published May 15, 2024 10:35 AM IST

  • పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట-పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇందులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు.

More