గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పనులు పూర్తి చేయండి - సీఎం చంద్రబాబు ఆదేశాలు
పోలవరం ప్రాజెక్ట్ పనులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్ట్ పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు.
ఉరకలేస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక!
శ్రీశైలం జలశయానికి భారీ వరద.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల.. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం!
ఉద్ధృతంగా కృష్ణా, గోదావరి నదులు - ప్రమాద హెచ్చరికలు జారీ..! అత్యవస సాయం కోసం ఈ నెంబర్లను సంప్రదించండి