Ys Jagan In Narsapuram: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించాలన్న జగన్‌, నరసాపురంలో ఎన్నికల ప్రచారం-ys jagan election campaign in narasapuram ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ys Jagan In Narsapuram: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించాలన్న జగన్‌, నరసాపురంలో ఎన్నికల ప్రచారం

Ys Jagan In Narsapuram: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించాలన్న జగన్‌, నరసాపురంలో ఎన్నికల ప్రచారం

Published May 03, 2024 01:58 PM IST Sarath chandra.B
Published May 03, 2024 01:58 PM IST

  • Ys Jagan In Narsapuram: రాబోయే ఐదేళ్లలో పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలని, జగన్ కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని,  చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనని నరసాపురంలో ఓటర్లను సిఎం జగన్ హెచ్చరించారు. 

మరో 10 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, ఈ ఎన్నికల్లో  చంద్రబాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమేనని,  చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపడమేనని జగన్ అన్నారు. 

(1 / 6)

మరో 10 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, ఈ ఎన్నికల్లో  చంద్రబాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమేనని,  చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపడమేనని జగన్ అన్నారు. 

14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఒక్క మంచి పని చేశారా అని జగన్ ప్రశ్నించారు.  బాబు పేరు చెప్తే పేదలకు చేసిన ఒక్క స్కీమ్ గుర్తొస్తుందా?  అని నరసాపురంలో ప్రశ్నించారు. 

(2 / 6)

14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఒక్క మంచి పని చేశారా అని జగన్ ప్రశ్నించారు.  బాబు పేరు చెప్తే పేదలకు చేసిన ఒక్క స్కీమ్ గుర్తొస్తుందా?  అని నరసాపురంలో ప్రశ్నించారు. 

రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదని.. క్లాస్ వార్ అని,  మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో ఎన్నికల్లో వస్తుందని,  ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా? అని జగన్ ప్రశ్నించారు. 

(3 / 6)

రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదని.. క్లాస్ వార్ అని,  మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో ఎన్నికల్లో వస్తుందని,  ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా? అని జగన్ ప్రశ్నించారు. 

అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్ ,  6వ తరగతి నుంచే క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన,  ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, రాష్ట్రంలో ఉన్న 93శాతం పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్  ఇస్తున్నామని జగన్ చెప్పారు.

(4 / 6)

అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్ ,  6వ తరగతి నుంచే క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన,  ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, రాష్ట్రంలో ఉన్న 93శాతం పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్  ఇస్తున్నామని జగన్ చెప్పారు.

గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చామని, డిబిటి ద్వారా రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశామని,  2లక్షల 31వేల ఉద్యోగాలిచ్చామని నరసాపురంలో చెప్పారు.

(5 / 6)

గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చామని, డిబిటి ద్వారా రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశామని,  2లక్షల 31వేల ఉద్యోగాలిచ్చామని నరసాపురంలో చెప్పారు.

వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‍పై నొక్కాలని, పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని   సీఎం జగన్ నరసాపురంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.

(6 / 6)

వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‍పై నొక్కాలని, పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని   సీఎం జగన్ నరసాపురంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు