Natural Glow | మేకప్ లేకుండానే అందంగా కనిపించాలా? ఈ టిప్స్ పాటించండి!-get natural glow on your face without makeup these are the tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Get Natural Glow On Your Face Without Makeup, These Are The Tips

Natural Glow | మేకప్ లేకుండానే అందంగా కనిపించాలా? ఈ టిప్స్ పాటించండి!

Oct 10, 2022, 04:07 PM IST HT Telugu Desk
Oct 10, 2022, 04:07 PM , IST

  • మేకప్ వేయడం వల్లనే ముఖంలో కాంతి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఎలాంటి మేకప్ అవసరం లేకుండా సహజంగా మేకప్ వేసుకున్నంత మెరుపును పొందవచ్చు. అందుకు ఇక్కడ పేర్కొన్న ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు.

ప్రతీసారి మేకప్ ద్వారా ముఖాన్ని కవర్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. తరచుగా మేకప్ వేసుకుంటే చర్మం నాణ్యత క్షీణిస్తుంది. కాబట్టి సహజ మార్గాల్లో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అటువంటి చిట్కాలను మేము మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం.

(1 / 8)

ప్రతీసారి మేకప్ ద్వారా ముఖాన్ని కవర్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. తరచుగా మేకప్ వేసుకుంటే చర్మం నాణ్యత క్షీణిస్తుంది. కాబట్టి సహజ మార్గాల్లో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అటువంటి చిట్కాలను మేము మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం.

పచ్చి పాలు చర్మానికి 'స్కిన్ సీరం'లా పనిచేస్తాయి. రోజుకు ఒకసారి పచ్చి పాలను 10 నిమిషాల పాటు చర్మానికి అప్లై చేయాలి. చేతులు, పాదాలకు కూడా పూయవచ్చు

(2 / 8)

పచ్చి పాలు చర్మానికి 'స్కిన్ సీరం'లా పనిచేస్తాయి. రోజుకు ఒకసారి పచ్చి పాలను 10 నిమిషాల పాటు చర్మానికి అప్లై చేయాలి. చేతులు, పాదాలకు కూడా పూయవచ్చు

అలోవెరా జెల్ అప్లై చేయడం ద్వారా చర్మ సమస్యలు నయం అవుతాయి. చర్మం కూడా మెరుస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక చెంచా అలోవెరా జెల్‌ని ముఖానికి పట్టించి మసాజ్ చేయండి.

(3 / 8)

అలోవెరా జెల్ అప్లై చేయడం ద్వారా చర్మ సమస్యలు నయం అవుతాయి. చర్మం కూడా మెరుస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక చెంచా అలోవెరా జెల్‌ని ముఖానికి పట్టించి మసాజ్ చేయండి.

లోపలి నుండి చర్మాన్ని శుభ్రం చేయడానికి ఆవిరి పట్టండి. అయితే ప్రతిరోజూ ఆవిరి పటాల్సిన అవసరం లేదు, మూడు రోజుల గ్యాప్‌ ఉండేలా చూసుకోండి. ఆవిరి పట్టే ముందు క్లెన్సర్‌తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

(4 / 8)

లోపలి నుండి చర్మాన్ని శుభ్రం చేయడానికి ఆవిరి పట్టండి. అయితే ప్రతిరోజూ ఆవిరి పటాల్సిన అవసరం లేదు, మూడు రోజుల గ్యాప్‌ ఉండేలా చూసుకోండి. ఆవిరి పట్టే ముందు క్లెన్సర్‌తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

మీ ముఖంపై మొటిమలు లేదా మచ్చలు ఉంటే, టీ ట్రీ ఆయిల్‌ను ముఖానికి అప్లై చేయాలి. నైట్ క్రీంలో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి ముఖానికి రాసుకోవాలి.

(5 / 8)

మీ ముఖంపై మొటిమలు లేదా మచ్చలు ఉంటే, టీ ట్రీ ఆయిల్‌ను ముఖానికి అప్లై చేయాలి. నైట్ క్రీంలో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి ముఖానికి రాసుకోవాలి.

విటమిన్-ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తేలికపాటి ఫేస్ వాష్‌లో ఉంచవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారు విటమిన్ క్యాప్సూల్ ఉపయోగించవద్దు.

(6 / 8)

విటమిన్-ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తేలికపాటి ఫేస్ వాష్‌లో ఉంచవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారు విటమిన్ క్యాప్సూల్ ఉపయోగించవద్దు.

బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ : మీ ముఖంలో పింక్ గ్లో పొందాలనుకుంటే, బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ మంచి ఛాయిస్ అవుతుంది. సగం బీట్‌రూట్ రసం తీసి, దానికి ఒక చెంచా అలోవెరా జెల్, పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. దీనిని 20 నిమిషాల పాటు ఉంచాలి. మూడు రోజులకు ఒకసారి చేస్తే మార్పు చూడవచ్చు.

(7 / 8)

బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ : మీ ముఖంలో పింక్ గ్లో పొందాలనుకుంటే, బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ మంచి ఛాయిస్ అవుతుంది. సగం బీట్‌రూట్ రసం తీసి, దానికి ఒక చెంచా అలోవెరా జెల్, పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. దీనిని 20 నిమిషాల పాటు ఉంచాలి. మూడు రోజులకు ఒకసారి చేస్తే మార్పు చూడవచ్చు.

సంబంధిత కథనం

నల్గొండ జిల్లా నేరేడిగొమ్ము మండలం ప్రాంతంలో ఈ ప్లేస్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లేటప్పుడు ఈ ప్రాంతం కుడి వైపున ఉంటుంది.  గిరిజన తండాల మీదుగా సాగే ప్రయాణం అద్భూుతంగా ఉంటుంది.నరకంద - ఇది హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాకు దగ్గరలో ఉన్న ఒక చిన్న ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్. ఇక్కడి అందమైన లోయలు, దగ్గరలోని హిమాలయాల దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇక్కడి వాతావరణం మీకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది,Bhumi Pednekar: అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి తర్వాత హీరోయిన్ గా మారి బాలీవుడ్ లో ఎదుగుతున్న నటి భూమి పడ్నేకర్. తాజాగా ఆమె తన బోల్డ ఫొటోషూట్ తో ఆకర్షిస్తోంది.తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.  రాగల మూడు నాలుగు రోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాజస్తాన్ లోని అజ్మీర్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓ వృద్ధురాలు.వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంకేతాలలో మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. గ్రహాల రాశిని మార్చడంతో పాటు కొన్నిసార్లు మరొక గ్రహంతో సంయోగం కూడా ఏర్పడుతుంది, అంటే ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉంటాయి. మే 1 న, బృహస్పతి మేషం నుండి వృషభరాశికి సంక్రమిస్తుంది, మే 19 న శుక్రుడు తన స్వంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. అటువంటి పరిస్థితిలో గురు, శుక్రులు 12 సంవత్సరాల తర్వాత వృషభరాశిలో కలుస్తున్నారు. దీంతో పాటు గజలక్ష్మి యోగం కూడా కలుగుతోంది. 
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు