తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ukraine: భారత్‍ను టార్గెట్ చేస్తున్న ఉక్రెయిన్.. కారణమిదే!

Ukraine: భారత్‍ను టార్గెట్ చేస్తున్న ఉక్రెయిన్.. కారణమిదే!

07 December 2022, 12:16 IST

  • భారత్‍ను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ వ్యాఖ్యలు చేస్తోంది. యుద్ధం కొనసాగుతున్న తరుణంలో రష్యా నుంచి ముడి చమురు కొంటున్న ఇండియాపై అసూయతో కూడిన వ్యాఖ్యలు చేస్తోంది. రష్యా యుద్ధాన్ని అవకాశంగా మలుచుకొని భారత్.. చమురును దిగుమతి చేసుకోంటోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సమర్థించుకున్న ఒక్క రోజు తర్వాత దిమిత్రో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘంగా సాగుతూనే ఉంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.