తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Revanth Reddy : కేసీఆర్... ఆ ప్రాజెక్ట్ కు పెట్టిన అంబేడ్కర్ పేరును ఎందుకు మార్చావ్?

Revanth Reddy : కేసీఆర్... ఆ ప్రాజెక్ట్ కు పెట్టిన అంబేడ్కర్ పేరును ఎందుకు మార్చావ్?

15 April 2023, 14:04 IST

  • Revanth Reddy On CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో తలపెట్టిన ‘జైభారత్‌ సత్యాగ్రహ’ సభలో ప్రసంగించిన ఆయన... 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామన్నారు.  ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ పేరును పెడితే దానిని ఎందుకు మార్చావో దళిత బిడ్డలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.