తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila | దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి హామీలను పాతరేసిన వ్యక్తి కేసీఆర్

YS Sharmila | దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి హామీలను పాతరేసిన వ్యక్తి కేసీఆర్

14 April 2023, 18:36 IST

  • దళితులను అణగదొక్కి, వాళ్ల భూముల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్కున్నరాని YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. దళిత మహిళలను చిత్రహింసలకు గురి చేసిన కేసీఆర్ ఎలా అంబేడ్కర్ వారసుడని ఆమె ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి హామీలను పాతరేసిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు.