తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jodo Yatra Telangana: జోడో జోష్... గిరిజనులతో కలిసి రాహుల్‌ గాంధీ డ్యాన్స్

Jodo Yatra Telangana: జోడో జోష్... గిరిజనులతో కలిసి రాహుల్‌ గాంధీ డ్యాన్స్

30 October 2022, 19:25 IST

  • bharat jodo yatra in telangana: రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. శనివారం ఉదయం మహబూబ్‌ నగర్‌ మండల పరిధిలో ప్రారంభమైంది. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులతో రాహుల్‌ సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. రాహుత్ గాంధీతో పాటు ఎమ్మెల్యే భట్టివిక్రమార్క, సీతక్క, సంపత్ కుమార్ అడుగులు కలిపారు. ఇవాళ సినీనటి పూనమ్‌కౌర్‌ కూడా... రాహుల్‌తో పాదయాత్రలో పాల్గొన్నారు.