తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Telangana Polls Counting | అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత

Telangana Polls Counting | అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత

03 December 2023, 10:57 IST

  • తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కౌంటింగ్ కేంద్రాల్లో ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియతో కౌంటింగ్ కేంద్రాల వద్ద, పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించారు.