Falaknuma express | తెలంగాణలో రైలు ప్రమాదం.. భారీగా అలుముకున్న మంటలు
07 July 2023, 15:51 IST
- యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని మూడు బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులను రైలులో నుంచి దించివేశారు.