తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  'వందే భారత్​' రైళ్లపై రష్యా ఉక్రెయిన్​ యుద్ధం ఎఫెక్ట్​...?

'వందే భారత్​' రైళ్లపై రష్యా ఉక్రెయిన్​ యుద్ధం ఎఫెక్ట్​...?

29 April 2022, 7:31 IST

భారతీయ రైల్వే చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో వాందే భారత్​ ట్రైన్స్​ ఒకటి. కాగా.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆలసమయ్యే అవకాశం ఉంది! వందే భారత్​ రైళ్లపై రష్యా ఉక్రెయిన్​ యుద్ధం ప్రభావం పడింది. రైళ్లల్లో వినియోగించాల్సిన 128 వీల్స్​.. ఉక్రెయిన్​ నుంచి డెలివరీ కాలేదు. ఈ విషయంపై భారత విదేశాంగశాఖ తాజాగా స్పందించింది. ఆయా దేశాలతో ఇండియా చర్చలు జరుపుతోందని వెల్లడించింది. వీల్స్​ కోసం ఈ ఏడాదిలో ఉక్రెయిన్​కు ఇండియా ఆర్డర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు.. ఈ వీడియోలో చూడండి.