'వందే భారత్' రైళ్లపై రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్...?
29 April 2022, 7:31 IST
భారతీయ రైల్వే చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో వాందే భారత్ ట్రైన్స్ ఒకటి. కాగా.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆలసమయ్యే అవకాశం ఉంది! వందే భారత్ రైళ్లపై రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పడింది. రైళ్లల్లో వినియోగించాల్సిన 128 వీల్స్.. ఉక్రెయిన్ నుంచి డెలివరీ కాలేదు. ఈ విషయంపై భారత విదేశాంగశాఖ తాజాగా స్పందించింది. ఆయా దేశాలతో ఇండియా చర్చలు జరుపుతోందని వెల్లడించింది. వీల్స్ కోసం ఈ ఏడాదిలో ఉక్రెయిన్కు ఇండియా ఆర్డర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు.. ఈ వీడియోలో చూడండి.