తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bengaluru : అమ్మాయికి నడిరోడ్డుపై భయానక అనుభవం.. సోషల్ మీడియాలో వైరల్

Bengaluru : అమ్మాయికి నడిరోడ్డుపై భయానక అనుభవం.. సోషల్ మీడియాలో వైరల్

02 April 2024, 9:24 IST

  • బెంగుళూరులో ఓ యువతికి నడిరోడ్డుపై భయంకరమైన అనుభవం ఎదురైంది. కారులో వెళ్తున్న యువతిని ముగ్గురు యువకులు స్కూటర్ పై వెంబడించారు. స్కూటర్‌పై వస్తూ కారు డోర్లను కొడుతూ, డోర్ తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలోనే ఆమె పోలీసులకు కాల్ చేసింది. అక్కడ జరుగుతున్న విషయాలను ఆమె పోలీసులుకు వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.