తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Delhi: రైతుల ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం అడ్డుకునేందుకు ముళ్ల కంచెలు అడ్డుపెట్టిన పోలీసులు

Delhi: రైతుల ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం అడ్డుకునేందుకు ముళ్ల కంచెలు అడ్డుపెట్టిన పోలీసులు

12 February 2024, 10:57 IST

  • పంటకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టం తీసుకురావడంతోపాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని మోదీ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు చలో ఢిల్లీ మార్చ్‌కి పిలుపునిచ్చారు. రెండు వందలకు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఈ మార్చ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హరియాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇటు ఢిల్లీకి వచ్చే దారుల్ని ముళ్ల కంచెలు వేసి బంద్ చేశారు.