తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Karnataka: బయటపడ్డ శివాజీ మహరాజ్ చిత్రంతో కూడిన నాణెలు.. వాటిని ఏం చేశారంటే..?

Karnataka: బయటపడ్డ శివాజీ మహరాజ్ చిత్రంతో కూడిన నాణెలు.. వాటిని ఏం చేశారంటే..?

17 July 2023, 13:22 IST

  • కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొలకల్మూరు తాలూకాలోని భైరాపూర్ గ్రామంలో 16వ శతాబ్దానికి చెందిన నాణేలు లభించాయి. భైరాపూర్ వంతెన దగ్గర ఆవుల కాపరులకు నాణేలు దొరికాయి. 15 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి కింద మట్టిని తవ్వగా నాణేలు కనిపించాయి. చాలా నాణేలపై ఛత్రపతి శివాజీ ముఖం ఉంది. వంతెన దగ్గర దొరికిన నాణేలను అధికారులు పరిశీలించాలని గ్రామస్తులు కోరారు.