Jagannath Rath Yatra 2023 | జగన్నాథుని రథయాత్ర ప్రారంభం.. ముస్తాబైన ఆలయాలు
20 June 2023, 12:47 IST
- దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర ప్రారంభైంది. పూరీ, అహ్మదాబాద్లలోని ప్రతిష్ఠాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాల నుంచి జగన్నాథుని రథం మెుదలైంది. వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.