తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Covid-19 | దేశంలో కొత్తగా ఒక్కరోజులోనే 12,591 మందికి కరోనా పాజిటివ్

Covid-19 | దేశంలో కొత్తగా ఒక్కరోజులోనే 12,591 మందికి కరోనా పాజిటివ్

20 April 2023, 12:38 IST

  • దేశంలో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 12,591 మందికి పాజిటివ్‌ వచ్చింది. బుధవారం నాటికంటే ఈ కేసుల సంఖ్య 20 శాతం అధికం. బుధవారం 10,542 కేసులు వచ్చాయి.