తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు, పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు, పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

17 April 2023, 12:29 IST

  • దేశవ్యాప్తంగా ఎండలు పీక్ స్టేజ్ లో నడుస్తున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రంగా భారీగా ఉంటోంది. భానుడి భగభగలకి పలుచోట్లు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ క్రమంలోనే భారత వాతావరణశాఖ పలు సూచనలు చేస్తూ, రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.