తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Indian Coast Guard : ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ 'సాహసం'.. ఆ 19మంది సేఫ్​

Indian coast guard : ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ 'సాహసం'.. ఆ 19మంది సేఫ్​

17 September 2022, 8:03 IST

Indian coast guard : మునిగిపోతున్న కార్గో నౌక ఎంటీ పార్థ్​ నుంచి 19మందిని సురక్షితంగా రక్షించింది ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ బృందం. మోర్ముగావ్​ పోర్టు నుంచి 80నాటికల్​ మైళ్ల దూరంలో.. లైఫ్​ బోటుపై ఉండిపోయి భయం భయంతో జీవించారు ఈ 19మంది. సహాయం కోసం సిగ్నల్స్​ పంపించారు. ఆ సిగ్నల్స్​ అందుకుని రంగంలోకి దిగిన ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ బృందం.. సాహసోపేతంగా వారిని రక్షించింది. ఆ దృశ్యాలు మీరూ చూసేయండి.