Jammu and Kashmir : ఉగ్రవాదుల కాల్పుల్లో జవాను మృతి..
17 July 2022, 22:04 IST
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలోని భద్రతా దళాలు- పోలీసుల జాయింట్ చెక్పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయారు. గంగూ క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. వారం రోజుల్లో ఇది రెండో ఘటన. ఐదు రోజుల క్రితమే జమ్ముకశ్మీర్లో ఓ పోలీసు సిబ్బంది.. ఉగ్రవాదుల కాల్పులో మరణించారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.