తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jammu And Kashmir : ఉగ్రవాదుల కాల్పుల్లో జవాను మృతి..

Jammu and Kashmir : ఉగ్రవాదుల కాల్పుల్లో జవాను మృతి..

17 July 2022, 22:04 IST

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలోని భద్రతా దళాలు- పోలీసుల జాయింట్​ చెక్​పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో సీఆర్​పీఎఫ్​కు చెందిన అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్​ ప్రాణాలు కోల్పోయారు. గంగూ క్రాసింగ్​ వద్ద ఈ ఘటన జరిగింది. వారం రోజుల్లో ఇది రెండో ఘటన. ఐదు రోజుల క్రితమే జమ్ముకశ్మీర్​లో ఓ పోలీసు సిబ్బంది.. ఉగ్రవాదుల కాల్పులో మరణించారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.