పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు... జూపార్కులో మూగజీవాలకు కూలర్లు
20 April 2023, 11:52 IST
- గుజరాత్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో అహ్మదాబాద్లోని కంకారియా జూ అధికారులు చర్యలు చేపట్టారు. ఎండవేడిమికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మూగజీవాలకు ఉపశమన ఏర్పాట్లు చేశారు. జంతువుల గదుల వెలుపల కూలర్లు ఏర్పాటు చేశారు. దీనికితోడు గ్రీన్ నెట్లు కూడా వేశారు.