నిరీక్షణ ముగిసింది.. 5G నెట్వర్క్ వచ్చేస్తుంది!
18 August 2022, 19:51 IST
- భారతదేశంలో 5G నెట్వర్క్ లాంచ్కు అన్ని టెలికాం సంస్థలు సిద్దమవుతున్నాయి. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, 5G కోసం నిరీక్షణ ముగిసిందని, త్వరలో ఇది భారతదేశంలోని వివిధ మూలలకు అందుబాటులోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్, జియో ఇప్పటికే 5G నెట్వర్క్ రోల్ అవుట్ ప్రయత్నాలు మెుదలుపెట్టాయి. మరింత తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి.