జగన్తో విజయకుమార్ స్వామి కలయికపై తేల్చేసిన వైవీ సుబ్బారెడ్డి
18 April 2023, 17:26 IST
- విజయ్ కుమార్ స్వామిజీ ముఖ్యమంత్రి జగన్ ని కలవటంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. విజయ్ కుమార్ స్వామి అంటే అందరికి భక్తి భావమేనని తెలిపారు. విజయ్ కుమార్ స్వామి వచ్చి సీఎం జగన్కు ఆశీర్వాదం అందించారని చెప్పారు. విజయ్ కుమార్ స్వామి లాబీయింగ్కు వచ్చారని దుష్ప్రచారం చెయ్యడం మంచిది కాదని అన్నారు. విజయ్ కుమార్ స్వామి వచ్చిన విమానం రామోజీ బంధువేదనని అన్నారు. స్వామిజీలు, దేవుళ్ల విషయంలో నీచ రాజకీయాలు వద్దని అన్నారు.