తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila In Peeleru | కాంగ్రెస్ పార్టీలో చేరిక రహస్యాన్ని మెుదటిసారి చెప్పిన Ys షర్మిల

YS Sharmila in Peeleru | కాంగ్రెస్ పార్టీలో చేరిక రహస్యాన్ని మెుదటిసారి చెప్పిన YS షర్మిల

16 April 2024, 14:13 IST

  • రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి వైసీపీ, టీడీపీ మద్దతు తెలుపుతున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. పీలేరులో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడిన షర్మిల.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నందుకే కాంగ్రెస్ లో చేరానని ఆమె తెలిపారు.