Vizianagaram | ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్ప్రెస్
30 October 2023, 10:01 IST
- విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. అలమండ-కంటకాపల్లి వద్ద ఆగి ఉన్న పలాస ప్యాసింజర్ రైలును రాయగడ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. వంద మందికిపైగా మృతి చెందారు. ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రమాదం జరగటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ ఉదయం సహాయ చర్యలను ముమ్మరం చేశారు. రైలు ప్రమాద దృశ్యాలను డ్రోన్లతో తీశారు. అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.