తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Assembly Session 2024 | పంట అమ్ముకునేందుకు జే ట్యాక్స్.. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే ఆందోళన

AP Assembly Session 2024 | పంట అమ్ముకునేందుకు జే ట్యాక్స్.. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే ఆందోళన

07 February 2024, 12:08 IST

  • రాష్ట్రంలోని రైతులు క్రాప్ హాలిడే తీసుకునే పరిస్థితిని వైసీపీ సర్కారు తీసుకొచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు మండిపడ్డారు. ఇన్సురెన్స్ కూడా రైతులకు సరిగ్గా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను అమ్ముకునేందుకు జే ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఒకప్పుడు ఆక్వా రైతులు సుభిక్షంగా ఉండేవారని ఇప్పుడు పూర్తిగా కుదేలైందని అన్నారు. అసెంబ్లీకి ప్లగ్ కార్డులతో వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత సభలోనూ ఈ అంశాలపై ఆందోళన చేశారు. దీంతో వారిని స్పీకర్ సస్పెండ్ చేశారు.