తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Madhusudhan Reddy: తుఫాన్ వల్ల ఇబ్బంది ఏర్పడితే నేరుగా నాకు ఫోన్ చేయండి

Mla Madhusudhan Reddy: తుఫాన్ వల్ల ఇబ్బంది ఏర్పడితే నేరుగా నాకు ఫోన్ చేయండి

04 December 2023, 17:44 IST

  • బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ డిసెంబర్ 5న ఏపీలో తీరం దాటనుంది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నుంచి పెను తుఫాన్ గా మరిందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 5న ఉదయం నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని పేర్కొంది. తీరం దాటే సమయంలో 80 నుంచి 90 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. అటు శ్రీకాళహస్తిలో పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసుదన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తుఫాన్ వల్ల ఏ సమస్య వచ్చిన తనకు నేరుగా కాల్ చేయాలని ఫోన్ ఇచ్చారు ఎమ్మెల్యే. ఎవ్వరూ ఏ ఇబ్బంది పడవద్దని అన్నారు. తుఫాన్ ను ఎదుర్కొంటామని, అన్నీ చర్యలు తీసుకుంటామని ప్రజలు హామీ ఇచ్చారు.