తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Balakrishna | ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ.. మాట్లాడుతూ తలబడ్డ నటసింహం

BalaKrishna | ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ.. మాట్లాడుతూ తలబడ్డ నటసింహం

18 January 2024, 15:43 IST

  • తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతిని తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. ఇక్కడి బాలకృష్ణ వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ బాలయ్య తడబడ్డారు. ఎన్టీఆర్ వర్ధంతిని జయంతిగా పలికారు. వెంటనే అక్కడ ఉన్న వారు సైగ చేయటంతో కరెక్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.