తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Buggana | ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Minister Buggana | ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

07 February 2024, 11:43 IST

  • ప్రజా సమస్యలపై టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే పలు సమస్యలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబడ్డారు. ఈ క్రమంలో నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పండింది. దీంతో ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. కాపీ కొట్టడం TDP కాపీరైట్ అని వ్యాఖ్యనించారు. సభ్యులను సస్పెండ్ చేశాయని స్పీకర్ తమ్మినేని సీతారంని కోరారు. ఈ నేపథ్యంలోనే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి సస్పెండ్ అయ్యారు.