తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mp Avinash Reddy Cbi Investigation | వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లికి గుండెపోటు.. సీబీఐ విచారణకు గైర్హాజరు

MP Avinash Reddy CBI Investigation | వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లికి గుండెపోటు.. సీబీఐ విచారణకు గైర్హాజరు

19 May 2023, 17:25 IST

  • వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు గుండెపోటు రావడంతో స్థానిక పులివెందుల ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీంతో సీబీఐ విచారణకు హాజరు రాలేనని లేఖ ద్వారా తెలియజేశారు. చివరి నిమిషంలో ఈ విషయం తెలియడంతో హుటాహుటిన పులివెందులకు బయలుదేరినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.