తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Minister Roja | నిబంధనలు ఉల్లంఘించిన Ap మంత్రి రోజా ఫోటో గ్రాఫర్

ap minister roja | నిబంధనలు ఉల్లంఘించిన AP మంత్రి రోజా ఫోటో గ్రాఫర్

02 November 2023, 12:33 IST

  • హిందువులకు అత్యంత పవిత్రమైన ఆలయాల్లో తిరుమల ఒకటి. ఇక్కడ అన్యమత ప్రచారం, ఇతర మతాల ఆచారాలకు అస్సలు అనుమతి ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక నిబంధనలు కూడా పెట్టింది. ఈ విషయం ప్రభుత్వ మంత్రి రోజాకి తెలియకపోయి ఉండదు.కానీ రోజా ఫోటో గ్రాఫర్..ఆమె ఎదుటనే తిరుమలలో నిబంధనలు పాటించలేదు. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రి రోజా వచ్చారు. ఆమెతోపాటు తన వ్యక్తిగత ఫోటో గ్రాఫర్ ను తీసుకొని వచ్చారు. ఈ క్రమంలో ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్ స్టెయిన్ అన్యమత గుర్తు ఉన్న గొలుసుతో గొల్లమండపం ఎక్కారు.స్టెయిన్ పట్ల అక్కడి భక్తులు అసహనం వ్యక్తం చేశారు.