తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tirumala Temple : తిరుమలేశుడి సన్నిధిలో అనిల్ అంబానీ, అభిషేక్ బచ్చన్

Tirumala Temple : తిరుమలేశుడి సన్నిధిలో అనిల్ అంబానీ, అభిషేక్ బచ్చన్

11 October 2022, 18:58 IST

  • తిరుమల శ్రీవారిని రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తో కలిసి దర్శించుకున్నారు. అక్టోబర్ 11 న తిరుపతి ఆలయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ కూడా ఆలయాన్ని సందర్శించారు. బాలాజీ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.