Vande Bharat Bookings: సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ బుకింగ్స్ ఓపెన్.. పూర్తి వివరాలివే
08 April 2023, 16:01 IST
Vande Bharat Train Bookings: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభమైంది.ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ధరలు, టైమింగ్స్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
- Vande Bharat Train Bookings: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభమైంది.ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ధరలు, టైమింగ్స్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.