Modi Temple visit: మోదీ ఆలయ సందర్శన: ఉత్తరాఖండ్ లోని ఆది కైలాస, పార్వతి కుండ్ లో ధ్యానం
12 October 2023, 18:40 IST
Modi Temple visit: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రస్తుతం ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం పార్వతీ కుండ్ ను సంప్రదాయ దుస్తులు ధరించి దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఆదికైలాస పర్వతానికి ఎదురుగా కూర్చుని.. గంటన్నర పాటు ధ్యానం చేశారు.
Modi Temple visit: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రస్తుతం ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం పార్వతీ కుండ్ ను సంప్రదాయ దుస్తులు ధరించి దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఆదికైలాస పర్వతానికి ఎదురుగా కూర్చుని.. గంటన్నర పాటు ధ్యానం చేశారు.