Revanth Reddy : అయ్య ఔరంగాబాద్, కొడుకు ప్లీనరీలో.. ఇది ప్రభుత్వమేనా అంటూ రేవంత్ ఫైర్
26 April 2023, 18:00 IST
Crop Damage in Telangana Due to Rains: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా పొందుర్తిలో పర్యటించిన ఆయన... దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
- Crop Damage in Telangana Due to Rains: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా పొందుర్తిలో పర్యటించిన ఆయన... దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.