తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీల కీలక నేతల ప్రచార హంగామా

Lok sabha Election 2024: లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీల కీలక నేతల ప్రచార హంగామా

16 April 2024, 18:30 IST

Lok sabha Election 2024: లోక్ సభ ఎన్నికలకు భారతదేశం సిద్ధమవుతోంది. తొలి విడత ఎన్నికలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయి. దాంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో తలమునకలుగా ఉంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీల నేతల ప్రచార చిత్రాలు మీకోసం..

Lok sabha Election 2024: లోక్ సభ ఎన్నికలకు భారతదేశం సిద్ధమవుతోంది. తొలి విడత ఎన్నికలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయి. దాంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో తలమునకలుగా ఉంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీల నేతల ప్రచార చిత్రాలు మీకోసం..
రాజస్థాన్ లోని అల్వార్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు.
(1 / 8)
రాజస్థాన్ లోని అల్వార్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు.(PTI)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జల్పాయిగురిలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.
(2 / 8)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జల్పాయిగురిలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.(ANI)
ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు.
(3 / 8)
ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు.(ANI)
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీహార్ లోని నవాడాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
(4 / 8)
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీహార్ లోని నవాడాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.(ANI)
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో పార్టీ అభ్యర్థి ఇర్ఫాన్ సైఫీకి మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి బహిరంగ సభలో ప్రసంగించారు.
(5 / 8)
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో పార్టీ అభ్యర్థి ఇర్ఫాన్ సైఫీకి మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి బహిరంగ సభలో ప్రసంగించారు.(ANI)
కేరళలోని వయనాడ్ లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
(6 / 8)
కేరళలోని వయనాడ్ లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.(PTI)
కేరళలోని పాలక్కాడ్ లోని అలత్తూర్ లో పార్టీ అభ్యర్థి టీఎన్ సరసుకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
(7 / 8)
కేరళలోని పాలక్కాడ్ లోని అలత్తూర్ లో పార్టీ అభ్యర్థి టీఎన్ సరసుకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.(ANI)
మణిపూర్ లోని ఇంఫాల్ లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
(8 / 8)
మణిపూర్ లోని ఇంఫాల్ లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి