Congress Campaign: ప్రచారంలో వేగం పెంచిన కాంగ్రెస్; మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర’ తో ప్రజల్లోకి..
06 April 2024, 17:40 IST
2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వేగం పెంచింది. పార్టీ మేనిఫెస్టోను గురువారం విడుదల చేసిన పార్టీ.. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సభలను నిర్వహించి, మేనిఫెస్టోలోని హామీలను వివరిస్తోంది. శనివారం రాజస్తాన్ రాజధాని జైపూర్ లో బహిరంగ సభ నిర్వహించింది.
- 2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వేగం పెంచింది. పార్టీ మేనిఫెస్టోను గురువారం విడుదల చేసిన పార్టీ.. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సభలను నిర్వహించి, మేనిఫెస్టోలోని హామీలను వివరిస్తోంది. శనివారం రాజస్తాన్ రాజధాని జైపూర్ లో బహిరంగ సభ నిర్వహించింది.