DC vs MI: మ్యాచ్ జరుగుతుండగా గాలిపటంతో ఆడుకున్న రోహిత్ శర్మ, రిషబ్ పంత్: ఫొటోలు
27 April 2024, 22:45 IST
DC vs MI: ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు (ఏప్రిల్ 27) ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ గాలిపటం మైదానంలోకి వచ్చింది. గాలిపటంతో కాసేపు ఎంజాయ్ చేశారు ముంబై స్టార్ రోహిత్ శర్మ, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. ఆ వివరాలివే..
- DC vs MI: ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు (ఏప్రిల్ 27) ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ గాలిపటం మైదానంలోకి వచ్చింది. గాలిపటంతో కాసేపు ఎంజాయ్ చేశారు ముంబై స్టార్ రోహిత్ శర్మ, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. ఆ వివరాలివే..