PM Modi in Northeast: ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో కీలక ఘట్టాలు
09 March 2024, 16:23 IST
లోక్ సభ ఎన్నికల ముందు శనివారం ప్రధాని మోదీ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ల్లో పర్యటించారు. మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
- లోక్ సభ ఎన్నికల ముందు శనివారం ప్రధాని మోదీ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ల్లో పర్యటించారు. మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.