తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pm Modi In Northeast: ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో కీలక ఘట్టాలు

PM Modi in Northeast: ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో కీలక ఘట్టాలు

09 March 2024, 16:23 IST

లోక్ సభ ఎన్నికల ముందు శనివారం ప్రధాని మోదీ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ల్లో పర్యటించారు. మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.

  • లోక్ సభ ఎన్నికల ముందు శనివారం ప్రధాని మోదీ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ల్లో పర్యటించారు. మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ కు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కనెక్టివిటీని అందించే వ్యూహాత్మక సేలా సొరంగం సహా ఈశాన్యంలో రూ.55,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
(1 / 10)
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ కు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కనెక్టివిటీని అందించే వ్యూహాత్మక సేలా సొరంగం సహా ఈశాన్యంలో రూ.55,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.(PTI)
ప్రధాని మోదీ ప్రారంభించిన సెలా టన్నెల్ ప్రవేశ మార్గం
(2 / 10)
ప్రధాని మోదీ ప్రారంభించిన సెలా టన్నెల్ ప్రవేశ మార్గం(PTI)
వికసిత్ భారత్ వికసిత్ నార్త్ ఈస్ట్ కార్యక్రమంలో పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
(3 / 10)
వికసిత్ భారత్ వికసిత్ నార్త్ ఈస్ట్ కార్యక్రమంలో పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.(PTI)
ఈటానగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ లలో సుమారు రూ.55,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. 
(4 / 10)
ఈటానగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ లలో సుమారు రూ.55,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. (PTI)
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ కు వేగంగా, సులువుగా చేరుకునే వీలు కల్పించే సేలా టన్నెల్
(5 / 10)
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ కు వేగంగా, సులువుగా చేరుకునే వీలు కల్పించే సేలా టన్నెల్(ANI)
శుక్రవారం తేజ్ పూర్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వాగతం పలికారు.
(6 / 10)
శుక్రవారం తేజ్ పూర్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వాగతం పలికారు.(PTI)
అస్సాంలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కజిరంగా నేషనల్ పార్క్ ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.  
(7 / 10)
అస్సాంలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కజిరంగా నేషనల్ పార్క్ ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.  (PTI)
అస్సాంలోని జోర్హాట్ లో 125 అడుగుల 'అహోమ్ జనరల్' లచిత్ బోర్ఫుకాన్ కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 
(8 / 10)
అస్సాంలోని జోర్హాట్ లో 125 అడుగుల 'అహోమ్ జనరల్' లచిత్ బోర్ఫుకాన్ కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. (PTI)
అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం 'ఎలిఫెంట్ రైడ్' చేశారు.
(9 / 10)
అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం 'ఎలిఫెంట్ రైడ్' చేశారు.(PTI)
అసోంలోని జోర్హాట్ జిల్లాలో శనివారం ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన ప్రజలు
(10 / 10)
అసోంలోని జోర్హాట్ జిల్లాలో శనివారం ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన ప్రజలు(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి