PM Kisan Samman Nidhi | ఆన్లైన్లో మీ e-KYCని ఇలా పూర్తి చేయండి!
22 June 2022, 17:51 IST
PM కిసాన్ స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకున్న రైతులు తమ e-KYCని పూర్తి చేయడం తప్పనిసరి. ఇందుకు చివరి తేదీ ముగిసినప్పటికీ, ప్రభుత్వం ఇప్పుడు రెండవసారి గడువును పొడిగించింది. కాబట్టి మీ ఖాతాలో నిధులు జమ కావాలంటే e-KYCని వెంటనే పూర్తి చేసుకోండి. అది ఎలా పూర్తి చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
PM కిసాన్ స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకున్న రైతులు తమ e-KYCని పూర్తి చేయడం తప్పనిసరి. ఇందుకు చివరి తేదీ ముగిసినప్పటికీ, ప్రభుత్వం ఇప్పుడు రెండవసారి గడువును పొడిగించింది. కాబట్టి మీ ఖాతాలో నిధులు జమ కావాలంటే e-KYCని వెంటనే పూర్తి చేసుకోండి. అది ఎలా పూర్తి చేయాలో ఇక్కడ తెలుసుకోండి.