తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cm Jagan : బద్వేలులో రూ.1000 కోట్లతో సెంచురీ ప్లై పరిశ్రమ, ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan : బద్వేలులో రూ.1000 కోట్లతో సెంచురీ ప్లై పరిశ్రమ, ప్రారంభించిన సీఎం జగన్

23 December 2023, 18:25 IST

CM Jagan : సీఎం జగన్ నేటి నుంచి మూడ్రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీంతో పాటు క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటారు.

  • CM Jagan : సీఎం జగన్ నేటి నుంచి మూడ్రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీంతో పాటు క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటారు.
సీఎం జగన్   వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. బద్వేలు సమీపంలోని గోపవరం పారిశ్రామిక పార్కులో సెంచురీ ప్లై పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. 
(1 / 7)
సీఎం జగన్   వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. బద్వేలు సమీపంలోని గోపవరం పారిశ్రామిక పార్కులో సెంచురీ ప్లై పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. 
సెంచురీ ప్లై ఇండస్ట్రీస్‌ ప్రారంభించిన సీఎం జగన్‌
(2 / 7)
సెంచురీ ప్లై ఇండస్ట్రీస్‌ ప్రారంభించిన సీఎం జగన్‌
సెంచురీ ప్లై యూనిట్ తో 2,266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి 
(3 / 7)
సెంచురీ ప్లై యూనిట్ తో 2,266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి 
సెంచూరీ ప్లై పరిశ్రమలో సీఎం జగన్ 
(4 / 7)
సెంచూరీ ప్లై పరిశ్రమలో సీఎం జగన్ 
రూ.1000 కోట్లతో బద్వే్లులో సెంచురీ ప్లై యూనిట్‌ ఏర్పాటు
(5 / 7)
రూ.1000 కోట్లతో బద్వే్లులో సెంచురీ ప్లై యూనిట్‌ ఏర్పాటు
వైఎస్ఆర్ చిత్రపటంలో ఆటోగ్రాఫ్ పెడుతున్న సీఎం జగన్ 
(6 / 7)
వైఎస్ఆర్ చిత్రపటంలో ఆటోగ్రాఫ్ పెడుతున్న సీఎం జగన్ 
సెంచూరీ ప్లై ప్రతినిధులు, ఉద్యోగులతో సీఎం జగన్ 
(7 / 7)
సెంచూరీ ప్లై ప్రతినిధులు, ఉద్యోగులతో సీఎం జగన్ 

    ఆర్టికల్ షేర్ చేయండి