Pawan Kalyan : రేపు పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్-తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా
22 April 2024, 19:38 IST
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు(ఏప్రిల్ 23) పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి మంగళవారం ఉదయం 9.30 గంటలకు పవన్ నామినేషన్ వేయనున్నారు. ఇవాళ జరగాల్సిన తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడ్డాయి.
- Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు(ఏప్రిల్ 23) పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి మంగళవారం ఉదయం 9.30 గంటలకు పవన్ నామినేషన్ వేయనున్నారు. ఇవాళ జరగాల్సిన తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడ్డాయి.