Indian Navy New Flag : ఛత్రపతి శివాజీ రాజముద్రతో మెరిసిన భారత నౌకాదళం జెండా..
02 September 2022, 13:29 IST
శుక్రవారం జరిగిన విమాన వాహక నౌక విక్రాంత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని.. నేవీ కొత్త డెక్ను ఆవిష్కరించారు. ఈ కొత్త జెండా శివాజీ మహారాజ్ ముద్రతో రూపొందించారు. అంతకుముందు సెయింట్ జార్జ్ శిలువ నమూనాలో ఉన్న జెండాను భారత నౌకాదళం ఉపయోగించేది.
- శుక్రవారం జరిగిన విమాన వాహక నౌక విక్రాంత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని.. నేవీ కొత్త డెక్ను ఆవిష్కరించారు. ఈ కొత్త జెండా శివాజీ మహారాజ్ ముద్రతో రూపొందించారు. అంతకుముందు సెయింట్ జార్జ్ శిలువ నమూనాలో ఉన్న జెండాను భారత నౌకాదళం ఉపయోగించేది.