ఎర్ర కోటపై మువ్వనెల జెండా రెపరెపలు..
15 August 2023, 10:16 IST
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దిల్లీలో అట్టహాసంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎర్ర కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి, సెల్యూట్ చేశారు.
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దిల్లీలో అట్టహాసంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎర్ర కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి, సెల్యూట్ చేశారు.