Pakistan Floods : వరద బీభత్సానికి పాకిస్థాన్లో 937మంది బలి..!
27 August 2022, 7:11 IST
Pakistan Floods : పాకిస్థాన్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 900కుపైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. దేశంలో ఎమర్జెన్సీ విధించారు పాక్ ప్రధాని.
Pakistan Floods : పాకిస్థాన్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 900కుపైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. దేశంలో ఎమర్జెన్సీ విధించారు పాక్ ప్రధాని.