దేశంలో పెరిగిన బిలియనీర్లు.. హైదరాబాద్ స్థానం ఎంతంటే!
02 March 2022, 17:49 IST
దేశంలో సంపన్నుల సంఖ్య పెరిగింది. 2021లో అల్ట్రా హెచ్ఎన్ఐ (సంపన్నుల)ల సంఖ్య 11 శాతంగా పెరిగినట్లు నైట్ఫ్రాంక్ అద్యాయనంలో తేలింది. భారత్లో 13,637 మంది బిలియనీర్లు ఉన్నట్లు సంస్థ వివరించింది.
దేశంలో సంపన్నుల సంఖ్య పెరిగింది. 2021లో అల్ట్రా హెచ్ఎన్ఐ (సంపన్నుల)ల సంఖ్య 11 శాతంగా పెరిగినట్లు నైట్ఫ్రాంక్ అద్యాయనంలో తేలింది. భారత్లో 13,637 మంది బిలియనీర్లు ఉన్నట్లు సంస్థ వివరించింది.