Farmers' protest: ఢిల్లీ శివార్లలో రైతుల కవాతు
21 February 2024, 18:21 IST
పంటలకు ఇచ్చే కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్ల సాధన కోసం రైతులు తమ ఢిల్లీ చలో నిరసనను బుధవారం మళ్లీ ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన రైతులతో ఢిల్లీ శివార్లు, గురుగ్రామ్, నోయిడాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి.
- పంటలకు ఇచ్చే కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్ల సాధన కోసం రైతులు తమ ఢిల్లీ చలో నిరసనను బుధవారం మళ్లీ ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన రైతులతో ఢిల్లీ శివార్లు, గురుగ్రామ్, నోయిడాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి.